Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని నిర్ణయం రాష్ట్రమే చూసుకుంటుంది... మాకు సంబంధం లేదన్న కేంద్రం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:11 IST)
ఏపీలో 3 రాజధానుల విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం కేంద్రాలుగా అభివృద్ధి జరగాలన్న తలంపుతో 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీనిపై జగన్ సర్కార్ నిర్ణయం కూడా తీసుకున్నది. ఈ నేపధ్యంలో పార్లమెంటులో తెదేపా ఎంపీ కేశినేని రాజధాని విషయమై కేంద్రానికి ఓ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సూటిగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజధాని విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమనీ, ఆ నిర్ణయాల్లో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోదని కుండబద్ధలు కొట్టినట్లు లేఖలో స్పష్టీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments