Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సీతక్క

Webdunia
శనివారం, 18 జులై 2020 (20:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ విజృంభిస్తుంటే మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవరిస్తున్నారంటూ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రజలకు సరైన రీతిలో అవగాహన కల్పించకపోవడంతో గ్రామాల్లో ఇప్పటికీ శానిటైజర్, మాస్కులు వాడడం లేదన్నారు. పేదలు కరోనా సోకి చస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని…ఆ బాధ్యత ను కూడా ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ లో కరోనా వైరస్ ను ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చించి ఉచితంగా పేదలకు  కరోనా ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీతక్క.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments