Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి సిగ్గు లేదు.. సోమిరెడ్డి

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:16 IST)
హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "విద్యుత్ పీపీఏ ల కొనుగోళ్లు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గులేదు. అజయ్ కల్లం ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.
 
గత ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని అజయ్ కల్లం ఎలా అంటారు? గత ప్రభుత్వం ఎంతకీ విద్యుత్ కొన్నదో అజయ్ కల్లంకి తెలియదా? అజయ్ కల్లం క్రిమినల్ చర్యలు ఈఆర్సీ మీద తీసుకోగలరా? కేంద్రం మా హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టలేదు.
 
 మోడీ మెడలు వంచి ఏపీకి హోదా తెస్తారు అని  అనుకున్నాం. 22 మంది వైసీపీ ఎంపీలు కాబట్టి మడమ తిప్పకుండా ఏపీకి హోదా తీసుకువస్తారు అని అనుకున్నాం. 5గురు ఎంపీలు ఉన్నప్పుడే రాజీనామా చేశారు కాబట్టి...
ఇప్పుడు 22 ఎంపీలు ఉన్న  జగన్ మడమ తిప్పకుండా హోదా  సాధించాలి" అని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments