Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:41 IST)
గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గణపవరం గ్రామంలో అత్యధికంగా 43.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రెండో అత్యధిక ఉష్ణోగ్రత బాపట్ల పట్టణంలో 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలానే భట్టిప్రోలులో 42.37, తెనాలిలో 42.35, అమర్తలూరులో 42.33, వేమూరులో 42.3, వట్టిచెరుకూరులో 42.28, వినుకొండలో 42.15, మంగళగిరి మండలంలోని నూతక్కిలో 42.1, పొన్నూరు మండలంలోని ములుకుదురులో 42.08, గురజాల మండలంలోని జంగమేశ్వరంలో 41.63 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అలానే వడగాడ్పులు కూడా పలు ప్రాంతాల్లో వీచాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్యనే నమోదైంది.

బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటులో 31.29, పెదకాకాని మండలంలోని నంబూరులో 32.16, అచ్చంపేటలో 32.23, నడికుడిలో 32.32, రేపల్లెలోని మృత్యుంజయపాలెంలో 32.74, దుర్గి మండలంలోని ముటుకూరులో 32.83 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments