Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారుల నిర్లక్ష్యం, సచివాలయ ఫర్నిచర్‌పై పిల్లలు ఆటలు

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:21 IST)
కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 3న నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది టేబుళ్లను బయట పెట్టారు. ప్రమాణ స్వీకారం జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ ఫర్నిచర్‌ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు.
 
దీంతో పిల్లలు ఆడుకుంటూ టేబుల్‌లో ఉన్న విలువైన పేపర్లతో సహా ఆట వస్తువుల వలే ఆడుతున్న పరిస్థితి. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీలు వారి ఫర్నిచర్‌ని కూడా జాగ్రత్త పరచుకోలేని వీరు ప్రజలకు ఏమి సేవ చేస్తారంటూ గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
 
ఈ పరిస్థితిని చూసిన స్థానిక ప్రజలు అధికారుల బాధ్యత ఇదేనా అంటూ వారి నిర్లక్ష్య ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments