Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు: నటుడు పృథ్వి రాజ్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (09:39 IST)
రాష్ట్ర ప్రజలకు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సినీ నటుడు పృధ్వి రాజ్ కొనియాడారు.

అన్ని వర్గాల ప్రజలకు ఏరాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలను సిఎం జగన్ అందిస్తు అత్యుత్తమ సిఎంగా నిలిచారన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ అవినీతిపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై సారించలేదని ఆరోపించారు.

కేవలం 20 నెలల్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముదుస్వభావం అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments