Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌ పర్యటనలో దొంగలు పడ్డారు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (18:15 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గొల్లప్రోలు పర్యటనలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఈబీసీ కాలనీలో లోకేస్‌ పర్యటిస్తుండగా రద్దీ నెలకొంది. దాంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు జేబుల్లో నుంచి డబ్బును దొంగలు దోచుకుపోయారు.

మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌వి రూ.5వేలు, టీడీపీ గొల్లప్రోలు మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడువి రూ.2,800, చిన జగ్గంపేట మాజీ ఎంపీటీసీ గుర్రం సుబ్బారావువి రూ.5 వేలు, కార్యకర్తలు ఇద్దరి జేబుల్లో నుంచి మరో రూ.10వేలు దోచుకెళ్లిపోయారు. బాధితులు గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments