Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయానికి గండి కొట్టిన కరోనా మహమ్మారి

Webdunia
శనివారం, 17 జులై 2021 (12:10 IST)
కరోనా వైరస్ మహమ్మారి కేవలం మనుషులకే కాదు దేవుళ్లకు కూడా నష్టం చేకూర్చిపెట్టింది. అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా కుటుంబ పోషణ జరుగక రోడ్డుపాలయ్యారు. అలాగే, ఈ కరోనా వైరస్ దేవుళ్లకు కూడా హాని కనిగించింది. వారి ఆదాయానికి గండి కొట్టింది. 
 
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. దర్శనాలను అనుమతించిన తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 
 
ఏడాది కాలంగా ఆలయానికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని టీటీడీ అధికారులు తెలిపారు. 84 రోజుల పాటు భక్తులను అనుమతించకపోవడంతో హుండీ ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. కరోనా భయాల కారణంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు రావడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments