Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శ్రీవారి దర్శనం.. మాస్కులు, భౌతిక దూరంతో అనుమతి..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:46 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని భక్తులు నోచుకోలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు తప్పించి భక్తులకు అనుమతి లేదు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారబోతోంది. భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. త్వరలో భక్తులను అనుమతించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి దర్శనానికి భక్తులను అనుమతించాలనుకుంటోంది. దీనిపై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
 
కరోనా కట్టడి నిర్మూలను మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి ముఖ్య చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చిన టీటీడీ దర్శన విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీ సిద్ధం అవుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి వుండే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకనున్నట్లు సమాచారం.
 
టైం స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనుంది. ట్రయిల్ కింద స్థానికులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ అయితే ఈ విధానం కొనసాగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments