Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కుంగుతున్న గృహాలు - భూమి నుంచి పైకొచ్చిన బావి వరలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (14:58 IST)
తిరుపతి పట్టణం ప్రమాదపుటంచున ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి పట్టణం నీట మునిగిన విషయం తెల్సిందే. ఈ జలదిగ్బంధం నుంచి ఇపుడిపుడే కోలుకుంటుంది. అయితే, తిరుపతి పట్టణంలోని అనేక గృహాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. అలాగే, భూమిలోని పాత బావి వరలు పైకి వస్తున్నాయి. 
 
తిరుపతి కార్పొరేషన్ 20వ వార్డు ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణ నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న పాత బావి వరలు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చాయి. ఈ బావిని ఎస్వీ యూనివర్శిటీ జియాలజీ విభాగం బృందం పరిశీలించింది. 
 
అలాగే, పలు ప్రాంతాల్లోని గృహాలు పగుళ్లు, బీటలు వారుతున్నాయి. దీంతో అవి ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో ప్రజలు ఇళ్ళను వదిలి ప్రాణభయంతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments