Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (10:17 IST)
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వరల్డ్ క్లాస్ డిజైన్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇప్పటికే ఈ డిజైన్లు పూర్తికావడంతో ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. 
 
ఈ మేరకు వారు తిరుపతి ఎంపీ గురుమూర్తికి తమ అభ్యంతరాలను తెలిపారు. స్థానికుల అభ్యంతరాలపై ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments