Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:49 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రత్యేక ప్రవేశం, వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందవచ్చునని టీటీడీ ప్రకటించింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు రెండు లక్షల 20వేల టిక్కెట్లను అందుబాటులో వుంచారు. 
 
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశిని పురస్కరించుకుని పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. రోజుకు 2000 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుండగా భక్తులు రూ.10,000 శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించి రూ.300/- దర్శనం టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments