Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (15:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెయ్యేళ్ల నాటిదని భావించే పురాతన శ్రీరామ విగ్రహంకు చెందిన విరిగిన వేలును మరమ్మతులు చేసినట్లు టీటీడీకి చెందిన ఓ అధికారి శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా ఈ రాముని విగ్రహంలోని ఎడమ చేతి వేలు విరిగిందని..ఆలయ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ వేలికి మరమ్మత్తులు జరిగాయి. దానిని తాత్కాలికంగా బంగారు కవచంతో కప్పి ఉంచారు కొండపైన ఈ విగ్రహం లభ్యమైందని, సహస్రాబ్ధి నాటిదని భావిస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలను మరమ్మతు చేయడం తిరుమలలో జరిగే ఆనవాయితీ. 
 
తొలుత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కళాపాకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments