Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మాయ.. ఒక వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒక మహిళకు 18 మంది భర్తలు..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన అభ్యర్థులు గెలిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారు. దాని ఫలితమే ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒకే మహిళకు 18 మంది భర్తలు అని పేర్కొన్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి స్పందించారు. కాల మహిమా లేక కలి మాయా లేక జగన్ మాయనా అంటూ కామెంట్స్ చేశారు. ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు, ఒకే మహిళకు 18 మంది భర్తలు ఇలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇది బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన మాయ అంటూ విమర్శించారు. 
 
దొంగ ఓట్లతో, నోట్ల కట్టలతో అప్రజాస్వామిక పద్ధతిలో బరి తెగించి గెలవాలని వైకాపా భావిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బోగస్ ఓట్లను సృష్టించడం దురదృష్టకరమని చెప్పారు. దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికలు కూడా సజావుగా సాగేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments