Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై 74మంది కవలలు..ఎక్కడ..? (వీడియో)

మామూలుగా మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు కవల పిల్లలు వెళుతుంటే ఆశక్తి చూస్తుంటాం. ఇద్దరు కవల పిల్లలను చూస్తేనే సంభ్రమాశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి పలుకరించి వస్తుంటాం..లేకుంటే దూరం నుంచి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం.. కానీ తిరుపతిలో ఒకేసారి 74మంది

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (22:51 IST)
మామూలుగా మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు కవల పిల్లలు వెళుతుంటే ఆశక్తి చూస్తుంటాం. ఇద్దరు కవల పిల్లలను  చూస్తేనే సంభ్రమాశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి పలుకరించి వస్తుంటాం..లేకుంటే దూరం నుంచి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం.. కానీ తిరుపతిలో ఒకేసారి 74మంది కవలలు ఒకే వేదికపైకి వచ్చారు. ఇది నిజం. నగరంలోని ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన యాజమాన్యం 74మంది కవలలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. కవలల దినోత్సవం సంధర్భంగా ఈ అద్భుతమైన ఘట్టానికి తెరలేచింది.
 
ఎల్ కేజీ నుంచి 10వతరగతి వరకు విద్యార్థులందరూ ఇందులో కవలలుగా ఉన్నారు. ఒకే పాఠశాలలో ఇంతమంది కవలలు కలిసి చదువుకుంటుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కవలలను చూసేందుకు నగరంలోని ప్రజలందరూ భారీగా ప్రైవేటు పాఠశాలకు చేరుకున్నారు. మంగళం రోడ్డులో ఉన్న స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్లో కవలలు ఒకే వేదికపైన కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments