Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవం

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (11:45 IST)
చిత్తూరు జిల్లాలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కె.వి పల్లి మండలం గ్యారంపల్లె కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారిలోగల వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడవేసినట్లు స్థానికులు ఫిర్యాదు మేరకు కనుగొన్నామన్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు రూరల్ సీఐ మహిళ శవాన్ని పరిశీలించగా ఆమె ఆకుపచ్చని చీర ఎర్రని జాకెట్ ధరించి ఉంది. 
 
అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైనుపై ఏవైఏ అనే అక్షరాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళను హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశారన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆచూకీ గల మహిళ ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐకు సమాచారం అందించగలరని సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments