Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నెగటివ్ రిపోర్ట్ వుంటేనే తిరుమలకు రండి..

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (20:31 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
వ్యాక్సినేషన్ పూర్తి కాని వాళ్లు దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే దర్శనానికి రావాలని సూచించింది. 
 
ఈ విషయంపై గతంలోనే ప్రకటన చేసినప్పటికీ భక్తులు ఈ నిబంధనను పట్టించుకోకుండా వచ్చేస్తున్నారని, అందుకే మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. 
 
పలువురు భక్తులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏదీ లేకుండా వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కి పంపాల్సి వస్తోందని, దీంతో భక్తులు ఇబ్బందికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దయచేసి ఈ రిపోర్ట్స్ లేకుండా ఎవరూ తిరుమల రావొద్దని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments