Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులూ.. వైకుంఠ ఏకాదశికి తిరుమలకు రాకండి.. ఎందుకు..?(Video)

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (19:59 IST)
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం లోపలి నుంచి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ప్రతి యేటా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ యేడాది కూడా తిరుమలలో భక్తుల సంఖ్య విపరీతంగా కనిపిస్తోంది. లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అయితే ఎప్పటిలాగే టిటిడి చేతులెత్తేసింది. సామాన్య భక్తులను గాలికొదిలేసింది.
 
పెథాయ్ తుఫాన్ కారణంగా ఒకవైపు చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులు వణికిపోతూ రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు గదులు కూడా దొరక్కపోవడంతో తిరుమలలో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర సర్వదర్శనం క్యూలైన్లు నిండిపోయి భక్తులు బయట పడిగాపులు కాస్తున్నారు.

కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టిటిడి అధికారులు మాత్రం భక్తులు తిరుమలకు రావడంపై మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుంటే తిరుమలలో గవర్నర్ నరసింహన్ అన్ని వీధులు తిరిగి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా చూశారు. చూడండి ఆ వీడియోను.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments