Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లదాడి

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (08:46 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్టణంల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రైలు ట్రయల్ రన్ కోసం బుధవారం విశాఖపట్టణంకు తరలించారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం వైజాగ్‌కు వంందే భారత్ రైలు వచ్చింది. అయితే, ఈ రైలుపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన ఈ రైలు మర్రిపాలెం యార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్లదాడేనని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్ధారించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. రైల్వే ఆస్తులు కూడా ప్రజా ఆస్తులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments