Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణరాజుకి దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి ఆ పని చేయాలి: వెల్లంపల్లి

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:30 IST)
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు మీద విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శించుకున్న అనంతరం మీడియాతో వెల్లంపల్లి మాట్లాడారు. డిల్లిలో కూర్చోని రఘురామక్రిష్ణం రాజు నీచమైన ఆరోపణలు చేస్తూన్నారని, జగన్మోహన్ రెడ్డిని ఒక్క కులానికి పరిమితం చేయ్యాలని చంద్రబాబు, రఘురామక్రిష్ణం రాజు కుట్ర చేస్తూన్నారంటూ విమర్శలు గుప్పించారు.
 
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హిందూ మత పెద్దలు, థార్మిక సంస్థలతో చర్చించిన తరువాతే వినాయక చవితి వేడుకలు ఇంటికి పరిమితం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ప్రాణభయంతో 
5 నెలలుగా డిల్లీలో కూర్చున్న రఘురామకృష్ణ రాజు ముందుగా నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొనాలి.
 
అంతేకాదు ఎక్కడో కూర్చుని మాట్లాడటం సరికాదు అన్నారు. సామాన్యులు ప్రాణాలు అంటే రఘురామకృష్ణం రాజుకు లేక్కలేదు అని, కేవలం వ్యక్తిగత స్వార్థం తోనే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments