Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో వెంకయ్య... కొత్త వెలుగు కనిపించింది...(వీడియో)

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (14:30 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని ముందుగానే భావించానని, అనుకున్న విధంగానే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనం తరువాత మానసిక స్థైర్యం, స్వాంతన, ఉత్సాహం, స్ఫూర్తి, విశ్వాసం ఏర్పడిందని, అలాగే కొత్త వెలుగు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమృద్ధ భారతదేశం  దిశగా అభివృద్థి వైపు మన దేశం నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments