Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ఛైర్మన్ సీట్లో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:48 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ విపక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ సీటులో ఆశీనులయ్యారు. ఇటీవల రాజ్యసభ వైస్ ఛైర్మన్ల ప్యానెల్‌లో చోటు దక్కిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్‌లు సభకు హాజరుకాలేదు. దీంతో వైఎస్ ప్యానెల్ సభ్యుల్లో మొదటి వరుసలో ఉన్న విజయసాయిరెడ్డి గురువారం ఛైర్మన్ సీటులో ఆశీనులై సభా కార్యకలాపాలను నిర్వహించారు. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం లభించినట్టయింది. 
 
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభా కార్యకలాపాలను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ రాష్ట్ర పోలింగ్ బూత్‌ కమిటీల అధ్యక్షుడు వర్షవర్థన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments