Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (20:12 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైపాకా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
 
గురువారం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులోకి వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కనెక్ట్ అయి లోకేష్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ఆడియోతో పాటు వీడియోను కట్ చేశారు. 
 
అదేసమయంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలపై లోకేష్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే నేరుగా తనతో చర్చకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 
 
ఈ సవాల్‌పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జూమ్‌ మీటింగ్‌లోకి వస్తేనే తట్టుకోలేక మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments