Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులు

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (11:02 IST)
ద‌స‌రా ఉత్స‌వాలు ముగిసిన వెంట‌నే విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ దేవాల‌యం భవానీ దీక్షాప‌రులైన భ‌క్తులతో రద్దీగా మారింది. అన్ని క్యూలైన్లు భ‌వానీ భ‌క్తుల‌తో కిటకిటలాడుతున్నాయి. దీనితో నేడు, రేపు ఇంద్రకీలాద్రి పై విఐపి, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఇక అన్నీ సాధారణ దర్శనాలే అని ప్ర‌క‌టించారు.
 
భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆల‌య చైర్మ‌న్ పైలా సోమినాయుడు వెబ్ దునియాకు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతించ‌డం లేదు. నేడు కూడా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ద‌ర్వించుకునేందుకు భ‌వానీ భ‌క్తులు క్యూ క‌ట్టారు. ఎర్ర‌ని దుస్తుల‌తో, నెత్తిన ముడుపులు క‌ట్టుని భ‌వానీ మాల‌తో భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక‌, భ‌క్తులు తెలంగాణా, క‌ర్నాట‌క‌ల నుంచి కూడా దుర్గ‌మ్మ ద‌ర్శానానికి వ‌స్తుండ‌టం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments