Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (10:03 IST)
ఏపీలో జరుగుతున్న నగర, పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో ఓటు వేశారు. 
 
పవన్ ఓటు వేసేందుకు వస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని పోలీసులు అదుపులు చేశారు. ప్రస్తుతం విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 
 
ఆయనతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పవన్ వచ్చేసరికి పోలింగ్ కేంద్రం రద్దీగా ఉండటంతో ... ఆయన్ను ప్రత్యేకంగా లోనికి పంపేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments