Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపులకని బయలుదేరి తిరిగిరాని లోకాలకు... కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం....

ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:45 IST)
ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది నల్గొండ జిల్లా సూర్యాపేట. 
 
నలబోతు కృష్ణారెడ్డి బెంగళూరులో ఇంజినీర్ గా పనిచేస్తుండగా ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి ఒడిసాలో సీఆర్పీఎఫ్ డాక్టరుగా పనిచేస్తున్నారు. గరిడేపల్లి మండలం లోని కోదండరామపురంలో వీరిద్దరూ పెళ్లిచూపులకని వెళుతున్నారు. ఇంతలో ఈ దారుణ ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా వీరిలో ఈ సోదరులు కూడా వున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments