Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఐపిలు సంవత్సరానికి ఒకసారి తిరుమలకు రండి: ఉపరాష్ట్రపతి సూచన(వీడియో)

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:36 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దర్సనానంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖఃసంతోషాలతో జీవించాలని.., ఘర్షణలు, అత్యాచారాలు,అవినీతి, అసమానతలు లేని మార్గాన్ని చూపించాల్సిందిగా స్వామి వారిని ప్రార్ధించానని చెప్పారు.
 
రాజకీయాల్లో లేను, భవిష్యత్‌లో రాజకీయాల్లోకి రాను, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేస్తున్న అనేక సమావేశాలకు కూడా వెళ్తున్నానన్నారు. ప్రపంచ స్థాయిలో  అసమానతలు తగ్గి..అరాచకం పై గట్టి పాదం మోపే విధంగా ప్రజా అభిప్రాయాన్ని సేకరించే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకున్నానని చెప్పిన ఉపరాష్ట్రపతి..భారతదేశం మ౦చి అభివృద్ధి పథంలో నడుస్తోంది. అభివృద్ధి ఫలాలు అందరికి అందేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
 
ప్రకృతి కరుణించి, సకాలంలో వర్షం కురిసి, ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని కోరుకున్నానని.. ప్రముఖులు సంవత్సరానికి ఒక్కమారు దర్శించుకుంటే మరింత మంది సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించిన వారు అవుతామని చెప్పారు వెంకయ్య నాయుడు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments