Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ హత్య కేసు : లొంగిపోయిన డీఎస్పీ

రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (13:40 IST)
రౌడీ షీటర్ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు లొంగిపోయారు. రౌడీ షీటర్ గేదెల రాజు ఇటీవల విశాఖలో దారుణ హత్యకు గురైన విషయం తెల్సిదే. ఈ కేసుతో డీఎస్పీ రవిబాబుకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన గత రెండు వారాలుగా అజ్ఞాతంలోవున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎట్టకేలకు చోడవరం పీఎస్‌లో లొంగిపోయారు. 
 
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. అయితే రవిబాబుకు కేసుతో సంబంధం లేకపోతే ఇన్నిరోజులు అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు?... ఈకేసులో ఏ-2గా ఉన్న భూపతిరాజు పరారీలో ఎందుకు ఉన్నారనే అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments