Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. 2019లో జగనే సీఎం: విష్ణుకుమార్ జోస్యం

ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు..

Webdunia
గురువారం, 3 మే 2018 (15:54 IST)
ఏపీ సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. రానున్న రోజుల్లో అదీ కాస్త పూర్తిగా పడిపోతుందని.. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. హైదరాబాదులో వుంటే ఇబ్బందులు వస్తాయని భావించారన్నారు.


అందుకే అక్కడి నుంచి పారిపోయి., విజయవాడకు మకారం మార్చారని విష్ణు సెటైర్లు విసిరారు. అంతేగాకుండా.. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని విష్ణు జోస్యం చెప్పారు. 
 
గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దని చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.

చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వుందని తెలిపారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విష్ణు ఆరోపణలు చేశారు. టీడీపీ అవినీతిని త్వరలోనే బహిర్గతం చేస్తామని విష్ణు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments