Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం దేవస్థానం నందు ఆర్జిత సేవలు కుదింపు

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:53 IST)
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణ లో భాగంగా ఆర్జిత సేవలు కుదించారు. 18 నుండి శ్రీ స్వామి వారి దేవస్థానం నందు భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే అనుమతి.

సుప్రభాత సేవ ఉదయం 4:00 20 టికెట్లు మాత్రమే. పంచామృత అభిషేకము భక్తులకు 11:00 గంటలకు 20 టిక్కెట్లు మాత్రమే భక్తులకు అనుమతించబడును, 5:30 మరియు 9:00 అభిషేకములు రద్దు చేయడమైనది. పాలాభిషేకములు ఉదయం 7:30 మరియు సాయంత్రం 5:45 గంటలకు ఒక బ్యాచ్ కి 20 టిక్కెట్లు మాత్రమే.

గణపతి హోమం ఒక బ్యాచ్ 11:00, 20 టికెట్లు మాత్రమే  అనుమతించబడును, మరియు కల్యాణోత్సవం యధావిధిగా నిర్వహించబడును, నిజరూపదర్శనం, ప్రమాణాలు, నామకరణం,అన్నప్రాసన, మరియు అక్షరాభ్యాసం సేవలు రద్దు.
 
టికెట్లు కావాల్సిన భక్తులు దేవస్థానం ఆర్జిత సేవా కౌంటర్ ను సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఆర్జిత సేవలో పాల్గొను భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి రావలేను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments