Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విజయనగరం డిప్యూటీ మేయర్ మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏప్రిల్ నెలలో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు... కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా వైరస్ సోకడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులతో పాటు.. శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాగే, స్థానిక వైకాపా నేతలు కూడా ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈమె మృతి పార్టీకి తీరని లోటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments