Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్నపుడే అత్యాచారం : ఎస్పీ వివరణ

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:34 IST)
విజయనగరంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ వివరణ ఇచ్చారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో మరో యువకుడు వచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఘటనతో సంబంధం ఉన్న వారిని ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చిరంచారు. 
 
నగరంలోని ఉడా కాలనీకి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగిందన్నారు. బాధితురాలి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారని, వారిలో ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాలపడ్డారని చెప్పారు. 
 
ఈ అత్యాచానికి పాల్పడిన యువకుడు విజయనగరానికి చెందిన వాడేనని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అందరిపైనా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments