Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల పరిధి పెంపు?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:38 IST)
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల పరిధిని పెంచనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీరును నియమించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సెక్రటేరియట్ల వారీగా ఏర్పాటు చేసిన ఈ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం పరిధిని పెంచాలని నిర్ణయించారు.
 
పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల పరిధిని 50 ఇళ్ల నుండి 100 ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల నుండి 75 ఇళ్లకు వాలంటీర్ల పరిధిని విస్తృతం చేయనున్నారు. ప్రసుత్తం ఇంటింటి సర్వే, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ఆయా పథకాలను ఇళ్లకు చేరవేయడం వంటి పనులన్నీ వాలంటీర్లు చేస్తున్నారు.
 
 తొలుత ఆసక్తితో చేరినా ప్రస్తుతం వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ క్రమంలో ఉన్న వాలంటీర్ల సంఖ్యను బట్టి వారి పరిధిని పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments