Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలో తృతీయ స్థానంలో ప.గో విద్యార్థులు

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది.

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:38 IST)
మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది. 
 
మంత్రి నక్కా ఆనందబాబు తన చాంబర్లో విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ రాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments