Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌ ‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి?: దివ్యవాణి

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:53 IST)
టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్‌ కేసు విచారణ వ్యవహారంపై సినీనటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలలని డిమాండ్ చేశారు. 

టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు.

వివిధ రంగాల్లో ఉన్నట్లుగానే సినీరంగంలోనూ డబ్బున్న వాళ్లదే రాజ్యమని తెలిపారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? అని వ్యాఖ్యానించారు. వివిధ అవసరాల కోసం దిగజారే వారు సినీరంగంలో ఉన్నారని అన్నారు.

తన కూతురు చదువుతున్న కాలేజీలోనూ డ్రగ్స్‌కు అలవాటుపడ్డ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ల పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments