Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు చెప్పకుండా నరేంద్రను ఆసుపత్రి నుంచి జైలుకు ఎందుకు తీసుకెళ్లారు: ఏసిబి కోర్టు ఆగ్రహం

Webdunia
గురువారం, 13 మే 2021 (18:44 IST)
రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి దూళిపాళ్ల నరేంద్రను తీసుకువచ్చారు. కోవిడ్ తగ్గిందని నిన్న సాయంత్రం విజయవాడ హాస్పిటల్ నుంచి దూళిపాళ్లను రాజమండ్రికి తరలించారు పోలీసులు.
 
ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజమండ్రి జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి నరేంద్రను తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ఈసారి ఆసుపత్రి నుంచి జైలుకు తరలించవద్దని ACB కోర్ట్ ఆదేశించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నరేంద్రను జైలుకు తరలించడంపై పోలీసులపై ఏసిబి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments