Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

Webdunia
శనివారం, 8 జులై 2017 (14:19 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వై.ఎస్.జగన్ వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గంటకుపైగా వై.ఎస్. సమాధి వద్దే కుటుంబ సభ్యులు కూర్చుండిపోయారు. జగన్ కంట తడి పెట్టారు. ఆయన్ను షర్మిళ ఓదార్చే ప్రయత్నం చేశారు.
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి కొడుకు జగన్ అంటే చాలా ఇష్టం. జగన్‌కు తండ్రి అంటే ఇంకా ఇష్టం. వై.ఎస్. బతికున్న సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే జగన్‌తో ఎక్కువ సేపు గడిపి వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి దూరమైన తర్వాత జగన్ మానసికంగా కృంగిపోయారు. వై.ఎస్. మరణించి చాలా సంవత్సరాలవుతున్నా జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తండ్రిని గుర్తు తెచ్చుకుని జగన్ బోరున విలపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments