Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. జగన్ పిటిషన్.. తీర్పు ఎప్పుడంటే?

సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (20:33 IST)
విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జగన్ సీబీఐ కోర్టులో ఫైల్ చేయగా, బుధవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.
 
సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుకుంటున్న తన కుమార్తెతో గడిపేందుకు అక్కడికి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది.  
 
ఇదిలా ఉంటే, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి కూడా సెప్టెంబర్ నుండి వచ్చే 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం దాఖలు చేశారు. ఈ కేసుపై ఆగస్టు 30న తీర్పు వెలువడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments