Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ డై కలిపిన డికాషన్ తాగిన మహిళ....

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:29 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ పొరపాటున హెయిర్ డై కలిపిన డికాషన్ తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, చప్పల్ బజార్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య సంధ్య (24). గృహిణిగా ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి టీ పెట్టుకునేందుకు స్టౌపై డికాషన్ పెట్టింది. వంటగది సమీపంలోనే హెయిర్ డై డబ్బు పెట్టింది. అది తెలియని ఆమె మూడేళ్ళ కుమారుడు.. ఆ హెయిర్ డైను స్టౌపై కాగుతున్న డికాషన్‌లో పోశాడు. 
 
ఈ విషయం తెలియని సంధ్య... ఆ డికాషన్‌ను తాగింది. తాగిన కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments