Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా డాక్టర్ సూసైడ్... 3 రోజులుగా ఇంటి ముందే శవాన్ని పెట్టుకున్నారు... ఎందుకు?

విజయవాడలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్ల ఈ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అందువల్ల డాక్టర్ భర్తపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (14:41 IST)
విజయవాడలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్ల ఈ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అందువల్ల డాక్టర్ భర్తపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వారు పట్టుబడుతున్నారు. 
 
విజయవాడ, పటమట అశోక్ నగర్‌లో సునీల్, సుష్మ అనే దంపతులు నివశిస్తున్నారు. వీరిలో సుష్మ డాక్టరుగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో సుష్మా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా మృతదేహాన్ని అలానే భద్రపరిచారు. ఆత్మహత్యకు కారణమైన సుష్మ భర్త సునీల్‌పై చర్య తీసుకునేంత వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని బంధువులు భీష్మించి కూర్చొన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments