Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్ద‌రు పిల్ల‌లుండీ, క‌ష్టాల క‌డలిలో ఆ మ‌హిళ‌... కృష్ణాన‌దిలో దూకి!

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:53 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మరోసారి తమ ఔదర్యం చాటుకున్నారు. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో...కృష్ణ‌లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఇద్దరు పిల్లలను కనిపెంచి ప్రయోజకుల్ని చేసిన ఒక మాతృమూర్తి, భర్త మరణంతో పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఆదరించటం లేదన్న మనోవేదనతో, కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
 
గుంటూరు చెందిన ఒక వృద్ధ మహిళ సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా, అది గమనించి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన అక్కడ విధులు నిర్వహిస్తున్న కడప జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్ళు పి. గంగరాజు, జి. బాబు కాపాడారు.

విధుల్లో భాగంగా అటు వెళ్తున్న తాడేపల్లి సి.ఐ. సుబ్రహ్మణ్యం, ఇది గమనించి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులు వచ్చే వరకూ మేయర్స్  హోమ్ కు తరలించారు. ఎంతో సమయస్ఫూర్తితో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు కాపాడిన ఇద్దరు పోలీసుల‌ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments