Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో గంజాయి అమ్ముతున్న మహిళలు, షాక్ తిన్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (14:03 IST)
కడప జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
 
విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి కడపలో విక్రయిస్తోంది గంజాయి ముఠా. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక టాటా బోల్ట్ కారు, 7 వేల రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిన్నచౌక్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments