Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:27 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆగిపోయిన ట్విన్‌ టన్నెల్స్‌ (జంట సొరంగాలు) నిర్మాణ పనులకు ఆదివారం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల అధికారులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ప్రధాన ద్వారాలైన ఈ జంట సొరంగాల పనులు 2018 నవంబరులో ఆగిపోయాయి. ఈ సొరంగాల నిర్మాణానికి ప్రొటెక్షన్‌ వాల్‌ కాంక్రీటు పనులను అధికారులు ఇప్పుడు ప్రారంభించారు.

డిప్లేషన్‌ స్లూయిజ్‌ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్‌ గేట్లు ఉంటాయి. వీటి నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని.. సొరంగాల పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments