Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానుభూతి కోసమే రేణుక బుట్టా సస్పెన్షన్ ప్రచారం: రోజా

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నోరు విప్పారు. బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నట్లు రేణుక చెప్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ నుంచి ర

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (11:00 IST)
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నోరు విప్పారు. బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నట్లు రేణుక చెప్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వైసీపీ నుంచి రేణుకను ఎవరూ సస్పెండ్ చేయలేదని, సానుభూతి కోసం ఆమే అలా ప్రచారం చేసుకుంటున్నారని రోజా తెలిపారు. వైసీపీ నుంచి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం ముఖ్యమంత్రితో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆమె తాను ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. అయితే ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
 
మరోవైపు ఏపీ కేబినెట్‌ నుంచి గంటా శ్రీనివాసరావు, నారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలు విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని ఆమె ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments