Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఐవీఆర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
సభ్యత మర్చిపోయి, మంచీమర్యాద లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడి కటకటాల పాలయ్యాడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయన మాట్లాడిన పాత బూతు వీడియోలు చూస్తుంటే... తమకు రక్తం సలసలా మరుగుతుంటుందని జనసైనికులు అంటున్నారు. పోసాని విషయం అలా వుంచితే... ఇప్పుడు ట్విట్టర్లో మాజీమంత్రి రోజా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను తిడుతూ వున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 
పవన్ కల్యాణ్ పైన ఆమె విమర్శలు చేస్తూ... నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు అని మొదలుపెట్టి చెడామడా మాట్లాడేశారు. ఇంకా మంత్రి నారా లోకేష్ పైన అయితే మరీ దారుణంగా రాయలేని భాషలో తిట్లదండకాన్ని ఎత్తుకున్నారు రోజా. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో నెక్ట్స్ టార్గెట్ రోజానేనా అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments