Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ హర్షా, నీది అద్భుతమైన జర్నీ: కుమార్తె ఎదుగుదలపై సీఎం జగన్

Webdunia
శనివారం, 2 జులై 2022 (23:38 IST)
తన కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సతీసమేతంగా జూన్ 28న పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె హర్షాకి విషెస్ తెలిపారు.

 
డియర్ హర్షా... నీ ఎదుగుదలను చూడటం అద్భుతంగా వుంది. దేవుడు దయతో నీవు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసావు. నిన్ను చూసి నాకెంతో గర్వంగా వుంది. నీకు దేవుడు ఎల్లవేళలా మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments