Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు చంద్రన్న పుట్టినరోజు శుభాకాంక్షలు...

రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (21:27 IST)
రాజకీయాలలో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కారది అనాధిగా చెప్పే సామెత. అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న రాజకీయనేతలు, ఇప్పుడు నిజజీవితంలో ఏవిధంగా ఉంటున్నారో ఆశ్చర్యమేస్తోంది. అసలు వారి మధ్య వైరం శాసనసభల వరకు లేదా ప్రజా సభలకు అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వైరం ఉన్నవారు ఒక్కసారిగా ఎలా ఒకరిపై ఒకరు ఏవిధంగా ప్రేమాప్యాయతలు చూపుతున్నారో చూడండి. 
 
వారెవరో కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడమే కాకుండా ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. ఏమో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో గానీ ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రం శత్రువులు మిత్రులుగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments