Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 రోజులకు చేరిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

Webdunia
శనివారం, 8 జులై 2023 (17:26 IST)
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 150 రోజులకు చేరింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం  అల్లూరుకు చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 
 
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నారాలోకేష్ పాల్గొన్నారు. అల్లూరులో లోకేశ్‌ను చూసేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని.. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments