Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే.. మధుమేహం..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:38 IST)
బెండకాయలతో నానబెట్టిన నీటిని.. ఉదయం పూట పరగడుపున తాగడం ద్వారా మధుమేహం పారిపోతుంది. రాత్రి నిద్రించేందుకు ముందు.. బెండకాయలను రెండుగా కట్ చేసి వాటిని తాగే నీటిలో వేసి మూతపెట్టాలి. ఉదయం పూట ఆ నీటిని తాగడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
బెండకాయలోని యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-సి వంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా జలుబు, జ్వరం, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. బెండలోని పీచు ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఎముకలు బలపడతాయి. 
 
శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే ఆస్తమాతో బాధపడేవారు.. బెండ ముక్కలను నానబెట్టిన నీటిని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బెండకాయలోని కరగని పీచు పదార్థాలు.. పెద్ద పేగు క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. ఇంకా శరీరంలోని ప్రమాదకర కొవ్వును కరిగిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

తర్వాతి కథనం
Show comments