Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లంతో కరోనా రాదట.. అల్లం రసంలో పాలను కలిపి తీసుకుంటే? (video)

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (12:20 IST)
Ginger
కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే... వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ముందుగా అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం రసంలో పాలలో కలుపుకుని తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
మలబద్ధకం, ఛాతిలో నొప్పి, నీరసం తగ్గాలంటే.. అల్లం పచ్చడిని రోజూ ఒక స్పూన్ అయినా తీసుకోవాలి. పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు.. అల్లం ముక్కతో మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది. లేదంటే అల్లంను దంచి నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటితో నోటిని పుక్కిలించాలి. 
 
అలాగే ఉదయం లేచిన వెంటనే ఒక స్పూన్ అల్లం రసాన్ని తీసుకుంటే.. రక్తంలోని చక్కెర స్థాయిలను తొలగించుకోవచ్చు. అల్లం రసం, నిమ్మరసం, ఉల్లి రసం కలిపి ఉదయం పూట ఒక స్పూన్ మేర తీసుకుంటే.. ఆస్తమా, దగ్గు నయం అవుతుంది. 
 
తలనొప్పిని తగ్గించుకోవాలంటే.. అల్లం రసంలో కాసింత నిమ్మరసం చేర్చి తేనెతో కలిపి తీసుకోవడం జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం నానబెట్టిన నీటిని సేవించడం ద్వారా వాత సంబంధిత రోగాలు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

Chief PSR Anjaneyulu: నటి జెత్వానీ వేధింపుల కేసు.. ఆంజనేయులు అరెస్ట్

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments